37.2 C
Hyderabad
March 29, 2024 19: 55 PM
Slider గుంటూరు

బెల్లంకొండ మండలంలో అక్రమ మద్యం స్వాధీనం

illicit liquir

గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలంలో పెద్ద ఎత్తున అక్రమ మద్యాన్ని ఎక్సయిజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పిడుగురాళ్ల ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ తమ సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీ చేయగా ఈ నేరం బయటకు వచ్చింది. గోవిందపురం పడవల రేవు వద్ద, మొర్జంపాడు, పాత గణేష్ ని పాడు గ్రామాలలో దాడులు జరపగా నలుగురు వ్యక్తులు అక్రమ మద్యంతో పట్టుబడ్డారు.

వీరి నుంచి 153 మద్యం సీసాలను ఎక్సయిజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో వారి నుంచి మూడు ద్విచక్ర వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. వీరంతా గంగిరెడ్డిపాలెం గ్రామనికి చెందిన వ్యక్తులుగా ఎక్సయిజ్ పోలీసులు గుర్తించారు.

Related posts

రోడ్డు ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన కల్వకుర్తి రోడ్లు

Satyam NEWS

అఖిల భారతీయ అఖాడా పరిషత్ అధ్యక్షుడు మహంత్ నరేంద్రగిరి మహరాజ్ అనుమానాస్పద మృతి

Sub Editor

గద్దల కొండ గణేష్ కొత్త చిత్రం బాక్సర్

Satyam NEWS

Leave a Comment