35.2 C
Hyderabad
April 24, 2024 11: 02 AM
Slider ప్రకాశం

కస్తూరిబా స్కూల్ విద్యార్ధులకు అస్వస్థత

#Donakonda Kasturiba School

ప్రకాశం జిల్లా దొనకొండ కస్తూరిబా స్కూల్ లో గత రాత్రి 14 మంది బాలికలకు అస్వస్థత గురయ్యారు. పిల్లలకు దగ్గు,జలుబు ఉండటం తో ఉపాధ్యాయులు మిరియాలు,పసుపు కలిపిన పాలు ఇచ్చారు.

అవి తాగిన కొంతసేపటికి 14 మంది విద్యార్థులకు వాంతులు కావటంతో పాటుగా నీరసంగా ఉండటంతో అంబులెన్స్ ద్వారా మార్కాపురం ప్రభుత్వం హాస్పిటల్ కి తరలించారు. ఆలస్యం ఈ ఘటన వెలుగు చూసింది. జరిగిన సంఘటనను అధికారులు గోప్యంగా ఉంచారు.

Related posts

జుక్కల్ నియోజకవర్గంలో మువ్వనెల జెండాల రెపరెపలు

Satyam NEWS

కరోనా పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలి

Satyam NEWS

కాపురంలో చిచ్చుపెట్టిన టమాటా

Bhavani

Leave a Comment