దీపావళి పండుగ పురస్కరించుకొని వివిధ రకాల ప్రమిదలు మార్కెట్ లోకి వచాయి. వివిధ ఆకృతుల్లో ఉన్న ప్రమిదలను కొనుగోలు చేసినందుకు ఆసక్తి చూపిస్తున్నారని కస్టమర్ లకు అనుగుణంగా రాజస్థాన్,కలకత్తా,చెన్నై డిజైన్ ప్రమోద్ లు , ఆకాశ దీపాలు , గ్లాస్ ఆకాశ దీపాలు , బోరా పూర్ ఐటెమ్స్ , ఫ్లవర్ కుండీలు , లక్ష్మి గణేష్ ప్లేట్స్ , తులసి పింగాణీ కోట్ల , ఏనుగు పీటలు , ఏనుగు తల పీటలు , లక్ష్మి దేవితో కలిసి ఉన్నా ప్రమిదలు వంటి ఆకర్షణీయమైన డిజైన్లతో మార్కెట్ వున్నాయి. వినూత్న ఆకృతులను చూసి అవాక్కవుతునారు. కొత్త ఆకృతుల పట్ల ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారని విక్రయదారులు పేర్కొంటున్నారు. రాష్ట్రం లోని అన్నీ నగరాలలో ఇవి అందుబాటులో వుందటం గమనార్హం. దీపావళి బాణసంచా కంటే కూడా ఈ ఏడాది యెక్కువమంది వీటి పట్ల ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తున్నది.
previous post