28.7 C
Hyderabad
April 20, 2024 03: 42 AM
Slider జాతీయం

విపరీతంగా పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు

#DayTemparature

దేశవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. రుతుపవనాలు బలంగా గానీ, బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణులు గానీ లేనందున వర్షాలు లేక సూర్యతాపం పెరుగుతోంది.

సాధారణం కంటే ఆదివారం తెలంగాణలో  3.1 నుంచి 5 డిగ్రీల సెల్షియస్ , కోస్తాంధ్రలో 1.6 నుంచి  3  డిగ్రీల సెల్షియస్ అధిక పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఈ రోజు తెలంగాణలో చెదురుమదురుగా ఉరుములతో కూడిన జల్లులు పడతాయని వాతావరణశాఖ తెలిపింది.

 ఒడిసాను ఆనుకున్న ఉత్తరాంధ్ర మండలాలలోనూ ఉరుములతో జల్లులు అక్కడక్కడా పడవచ్చునని విశాఖపట్నం వాతావరణ కార్యాలయం తెలిపింది.

Related posts

“చిట్టిముత్యాలు – రొమాన్స్ విత్ రైస్” పేరు చాలా గట్టిగా వినిపిస్తుండడం సంతోషం

Satyam NEWS

స్వీట్లు పంచుకున్న ఆంధ్రప్రదేశ్ మంత్రులు

Satyam NEWS

ప్రతి కార్యకర్తకు బీజేపీ అండగా ఉంటుంది: వడ్డేపల్లి రాజేశ్వర్ రావు

Satyam NEWS

Leave a Comment