28.7 C
Hyderabad
April 20, 2024 03: 37 AM
Slider కృష్ణ

దుర్గ‌మ్మ హుండీ ఆదాయం రూ.1.77 కోట్లు

durgamma hundi

శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్దానం ఇంద్రకీలాద్రిపై మహామండపంలో శ‌నివారం హుండీల్లోని కానుక‌ల‌ను లెక్కించారు. గడచిన 21 రోజుల‌కుగాను 37 హుండీల్లో కానుక‌ల‌ను లెక్కించ‌గా రూ.1,77,66,026 న‌గ‌దు, 415 గ్రాములు బంగారం, 6.100 కిలోగ్రాముల వెండి వ‌స్తువుల‌ను క‌న‌క‌దుర్గ‌మ్మ‌కు భ‌క్తులు కానుక‌గా స‌మ‌ర్పించారు. పాలక మండలి చైర్మన్ పైలా సోమినాయుడు, ఈవో ఎం.వి.సురేష్‌బాబు, పాలకమండలి సభ్యులు ఎన్.అంబిక, దేవాదాయ‌ శాఖ సిబ్బంది, ఎస్‌పీఎఫ్ సిబ్బంది పర్యవేక్షించారు.

Related posts

సాగులో ఉన్న దళితుల భూమిలో ఇండస్ట్రియల్ పార్క్ వద్దు

Bhavani

చిటికెడు సాయం చేయని హీరో సొంత లాభం కోసం వచ్చేశాడు

Satyam NEWS

జూన్ 21న శ్రీ‌వారి ఆల‌యంలో గ్రహణ శుద్ధి

Satyam NEWS

Leave a Comment