టీ20 వరల్డ్ కప్ 2021కి ముందు నెలల తరబడి బయో బబుల్స్లో ఉండడం వల్ల మానసిక అలసట కారణంగా న్యూజిలాండ్తో జరిగిన సూపర్ 12 మ్యాచ్లో భారత ఆటగాళ్లు స్వేచ్ఛగా ఆట ఆడలేదని భారత మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నారు. ఇది టోర్నమెంట్ నుండి ముందుగానే నిష్క్రమించడానికి దారితీసిందని చెప్పారు.
రెండు ఓటముల అనంతరం ఆఫ్ఘనిస్తాన్, స్కాట్లాండ్, నమీబియాపై ఇండియా విజయం సాధించింది. సెమీఫైనల్కు చేరుకుండానే ఇంటి ముఖం పట్టింది.