35.2 C
Hyderabad
April 20, 2024 15: 26 PM
Slider క్రీడలు

ఓటమికి మానసిక అలసటే కారణం.. రవి శాస్త్రి

టీ20 వరల్డ్ కప్ 2021కి ముందు నెలల తరబడి బయో బబుల్స్‌లో ఉండడం వల్ల మానసిక అలసట కారణంగా న్యూజిలాండ్‌తో జరిగిన సూపర్ 12 మ్యాచ్‎లో భారత ఆటగాళ్లు స్వేచ్ఛగా ఆట ఆడలేదని భారత మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నారు. ఇది టోర్నమెంట్ నుండి ముందుగానే నిష్క్రమించడానికి దారితీసిందని చెప్పారు.

రెండు ఓటముల అనంతరం ఆఫ్ఘనిస్తాన్, స్కాట్లాండ్, నమీబియాపై ఇండియా విజయం సాధించింది. సెమీఫైనల్‌కు చేరుకుండానే ఇంటి ముఖం పట్టింది.

Related posts

మృతుడి కుటుంబానికి పరామర్శ

Satyam NEWS

పోలీస్ ఇన్ఫార్మర్ పేరుతో ఒకరి హత్య

Satyam NEWS

రేట్లు పెంచిన ప్రయివేటు ట్రావెల్స్ పై కేసులు

Satyam NEWS

Leave a Comment