38.2 C
Hyderabad
April 25, 2024 11: 55 AM
Slider శ్రీకాకుళం

మూడున్నరేళ్లుగా బిసిలకు అన్యాయం

#BC

బీసీలకు జరిగిన అన్యాయంపై తెలుగుదేశం పార్టీ టెక్కలి తాసిల్దార్ గారికి వినతిపత్రం ఇచ్చింది. ఈరోజు టెక్కలి తహసిల్దార్ కార్యాలయంలో తెలుగుదేశం నేతలు మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో 50% పైగా జనాభాగా ఉన్న వెనుకబడిన తరగతులు బీసీలకు గత మూడున్నర సంవత్సరాలనుండి తీవ్రమైన అన్యాయం జరుగుతున్నదని వారన్నారు.

ఈ కార్యక్రమంలో టెక్కలి మండల అధ్యక్షులు బగాది శేషగిరి రావు, హనుమంత రామకృష్ణ, కోళ్ల లవకుమార్, మామిడి రాము, మట్టా పురుషోత్తం, రెయ్యి ప్రీతీష్ చంద్ర, ఇప్పిలి జగదీష్, మెండ ధమయంతి, కోళ్ల కామేష్ ,బసవల అప్పలస్వామి, పంగ తవిటయ్య, మెట్ట చంద్రరావు, పేరా మురళి, మళ్లీపెద్ది మధు,దళ్లి ప్రసాద్ రెడ్డి,బుడంకాయల అభిలాష్,దాసరి వాసు,పంగ మన్మదరావు, గుర్జురు సత్యనారాయణ, దారపు రాము,మక్కా శంకర్ రెడ్డి,కూన శ్రీను,ప్రఫుల్లా పోరీడా, కిరణ్,మనోజ్ బెహరా,బంగారు ఆదినారాయణ, ధవల శ్రీను,సంపతీరావు భాస్కర్ రావు,మంచాల సింహాచలం, పంగ వసంత కుమార్ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

మధ్యవర్తి ముందే మంటలు: భగ్గుమంటున్న హిందూపురం వైసీపీ నేతలు

Satyam NEWS

ప్రతి బస్తీలో పరిశుభ్రతను పాటించేలా తగిన చర్యలు తీసుకోవాలి

Satyam NEWS

Himachal Pradesh: 62 మంది అభ్యర్థుల జాబితా విడుదల చేసిన బీజేపీ

Satyam NEWS

Leave a Comment