రాజ్యాంగ రూప కర్త అంబేద్కర్ కు తీరని అవమానం జరిగింది.
పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో ఉన్న పంచాయతీ ఆఫీస్ వద్ద అంబేద్కర్ విగ్రహాన్ని దుండగులు తీవ్రంగా అవమానించారు.
ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు చెప్పుల దండ వేసి అంబేద్కర్ ను తీవ్రంగా అవమాన పరిచారు.