ప్రపంచ మహిళా దినోత్సవం సందర్బంగా సిబిఐటి కళాశాల లో బాలికలకు, మహిళా ఆధ్యాపకులకు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి రవీందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు కళాశాల జరిగిన మహిళా దినోత్సవ సభ లో ప్రొఫెసర్ రెడ్డి మాట్లాడుతూ సామాజిక, రాజకీయ మరియు సాంస్కృతిక రంగాలలో మహిళలు సాధించిన విజయాలను జరుపుకోవడానికి అంకితమైన రోజు. ఈ రోజు చాలా ప్రేమ మరియు ఆనందంతో ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే రోజు. మన ఆంధరం మహిళలను గౌరవిద్దాం మరియు అభినదిద్దాం. భవిష్యత్తులో గొప్ప విజయాల కోసం వారిని ప్రోత్సహిద్దాం. నేడు, మహిళలు ప్రతిచోటా ఉన్నారు. మహిళలు లేని ప్రదేశాన్ని మనం ఊహించలేము. మనం ఎప్పుడూ స్త్రీలను గౌరవించాలి అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ వై రమా దేవి, డాక్టర్ పి వి నాగ ప్రపూర్ణ , డాక్టర్ జి విజయ లక్ష్మి మరియు విద్యార్థులు భాను ప్రసాద్, నిఖిల్, సుష్మా మరియు ఇతర అధ్యాపకులు , విద్యార్థులు పాల్గొన్నారు
previous post