40.2 C
Hyderabad
April 19, 2024 18: 28 PM
Slider ఆదిలాబాద్

మరింత పటిష్టంగా ఐసోలేషన్ వార్డుల నిర్వహణ

indrakaran 271

కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఐసోలేషన్ వార్డులను పటిష్టంగా నిర్వహించాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకిరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నేడు ఆయన నిర్మల్  ఏరియా ఆసుపత్రిలో ని ఐసోలేషన్ వార్డును సందర్శించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ, జడ్పీ చైర్మన్ విజయ రామ్ కిషన్ రెడ్డి,  చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, FSCS చైర్మన్ ధర్మాజీ రాజేందర్, SP శశిధర్ రాజు, మున్సిపల్ కమిషనర్ బాలక్రిష్ణ, టౌన్ ప్రెసిడెంట్ మారుగొండ రాము, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఐసోలేషన్ వార్డులో తీసుకుంటున్న చర్యల పట్ల మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.

Related posts

తిరుపతిలో డిగ్రీ విద్యార్ధి ఆత్మహత్య

Satyam NEWS

మద్దతు ధరకు పంటల కొనుగోళ్ల పరిమితిలో కేంద్రం విధానం మారాలి

Satyam NEWS

జాతీయ ఉత్తమ నటిగా కీర్తి సురేశ్

Satyam NEWS

Leave a Comment