24.7 C
Hyderabad
March 29, 2024 06: 44 AM
Slider ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు మాజీ పిఎస్ ఇంట్లో ఐటీ సోదాలపై నివేదిక

panchanama report

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు మాజీ పీఎస్‌ శ్రీనివాస్‌ నివాసంలో ఐటీ అధికారులు జరిపిన సోదాలకు సంబంధించిన పంచనామా నివేదిక వెలుగులోకి వచ్చింది. శ్రీనివాస్‌ ఇంట్లో రూ.2.63లక్షల నగదు, 12 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు నివేదికలో వెల్లడైంది.

సోదాల అనంతరం పంచనామా నివేదికపై శ్రీనివాస్‌, ఐటీ అధికారుల సంతకాలు చేసినట్లు నివేదికలో ఉంది. శ్రీనివాస్‌ నివాసంలో ఐటీ శాఖ అధికారులు పెద్ద ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నారని రెండ్రోజుల నుంచి ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే.  తాజా పంచనామా నివేదికతో ఆ ఆరోపణలు అవాస్తమని ఐటీ నివేదిక ద్వారా వెల్లడైంది.

Related posts

ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చేందుకు సమగ్ర అభివృద్ధి

Satyam NEWS

విఆర్ఎ లకు ప్రభుత్వం న్యాయం చేయాలి: సిఐటియు

Satyam NEWS

ఆపరేషన్ ముస్కాన్: వెట్టిచాకిరి నుండి చిన్నారులకు విముక్తి

Satyam NEWS

Leave a Comment