31.2 C
Hyderabad
April 19, 2024 06: 38 AM
Slider ఆంధ్రప్రదేశ్

ఎడ్వయిజ్: తెగేదాకా లాగితే పరిస్థితి చేయిజారుతుంది

#IYR Krishnarao

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు మండిపడ్డారు. ‘కొన్ని విషయాలు తెగేదాక లాగితే ఫలితాలు ప్రతికూలం అవుతాయి.

రాష్ట్ర ఎన్నికల సంఘం విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాన్ని అనుసరిస్తున్నట్లు ఉంది’ అని ట్వీట్ చేశారు. ఏపీ ప్రభుత్వ వైఖరి హైకోర్టు తీర్పును ఉల్లంఘించడమే అవుతుందని ఆయన విమర్శలు గుప్పించారు. ఏపీ‌ ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను తిరిగి నియమిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరి సరిగ్గా లేదంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తోన్న విషయం తెలిసిందే.

Related posts

రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలి

Satyam NEWS

మానేపూర్ లో కంటి వెలుగు కేంద్రం ప్రారంభం

Satyam NEWS

సంఘం ఆస్తులు స్వాధీనం చేసుకుంటాం

Sub Editor 2

Leave a Comment