33.2 C
Hyderabad
April 26, 2024 00: 37 AM
Slider కడప

కేంద్రం సొమ్మును హైజాక్ చేస్తున్న జగన్ ప్రభుత్వం

aadinarayana reddy 071

లాక్ డౌన్ సమయంలో పేదలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 1000 రూపాయలను వై ఎస్ జగన్ ఇస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి అన్నారు. నేడు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ లాక్ డౌన్ లో కూడా జగన్ ప్రభుత్వం రాజకీయాలు చేస్తున్నదని ఆయన అన్నారు.

వైద్య, పారిశుద్ధ్య ,పోలీస్ అధికారులకు శాలరీతో పాటు బోనస్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. లాక్ డౌన్లోడ్ లో ఉన్న రోజులు  ప్రజలకు కరెంటు ఉచితంగా ఇవ్వాలని ఆయన కోరారు. కరోనా నివారణకు జిల్లా చొప్పున కలెక్టర్ ఖాతాలో కోటి రూపాయలు నిధులు మంజూరు చేయాలని అన్నారు.

భావన, చేనేత కార్మికులకు ఆర్థిక సహకారం అందించాలని ఆదినారాయణ రెడ్డి కోరారు. కరోనా పోరులో పోరాటం చేస్తున్న జర్నలిస్టులకు రోజు చొప్పున 500 ఇవ్వాలని, ఏప్రిల్ 14 తర్వాత లార్డ్ డౌన్ పొడిగించితే రేషన్ కార్డు తో సంబంధం లేకుండా ఓటర్ ఐడికి రోజు చొప్పున 100 ఇవ్వాలని ఆయన కోరారు.

Related posts

హమ్మయ్య..అన్నట్లుగా జరిగిన పైడితల్లి అమ్మవారి దేవర ఉత్సవం…!

Satyam NEWS

(Free Trial) Hormone Pills To Lose Weight Loss Pill Weight Xenadrine Germany Weight Loss Pills

Bhavani

మున్సిపల్ స్కూల్ గ్రౌండ్ ఆక్రమించిన క్రిష్టియన్ మిషనరీ స్కూలు

Satyam NEWS

Leave a Comment