24.7 C
Hyderabad
March 29, 2024 05: 23 AM
Slider అనంతపురం

దేవుడు కన్నా మోడీ అంటేనే జగన్ కు భయం

#J C Diwakar Reddy

దేవుడి కంటే కూడా నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎక్కువగా భయపడతాడని టీడీపీ సీనియర్ నేత  జేసీ దివాకరర్ రెడ్డి అన్నారు. జగన్మోహన్ రెడ్డికి అల్లాపై, శ్రీశైలం మల్లన్నపై నమ్మకం లేదని, తిరుపతి వెంకన్నపై అసలే లేదని, యేసును కూడా నమ్మడని అహం ఎక్కువ అని ఆయన అన్నారు.

తుగ్లక్ పాలనలో కూడా ఇలాంటి పద్ధతి లేదని, ఈ దేశంలో ఇలాంటి ముఖ్యమంత్రి గతంలోనూ లేడు… రాబోయే రోజుల్లో కూడా రాబోడన్నారు. తన తమ్ముడు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డి అరెస్టులపై స్పందించిన ఆయన..ఇవన్నీ కక్ష సాధింపు చర్యలేనన్నారు.

Related posts

కరోనా పై ప్రభుత్వాలు బాధ్యతగా పని చేయాలి

Satyam NEWS

మంత్రి ప్రారంభించాక..మళ్లీ ప్రారంభించడం ఏమి సంస్కారం?

Satyam NEWS

నాటి కేసీఆర్ దీక్ష ఫలితమే నేటి తెలంగాణ

Murali Krishna

Leave a Comment