31.7 C
Hyderabad
April 19, 2024 01: 19 AM
Slider కడప

నిన్న కొడుకు..నేడు తండ్రి..కరోనా కాటుకు ఇద్దరూ బలి

#prabhakarreddy

కడపలో సాక్షి రిపోర్టర్ గా పని చేస్తూ కరోనా కాటుకు బలైన మాచూపల్లె ప్రభాకర్ రెడ్డి కుటుంబంలో వరుస గా జరిగిన దారుణ ఘటన ఇది.

మంగళవారం ప్రభాకర్ రెడ్డి కరోనాతో చనిపోగా, బుధవారం వారి తండ్రి ఓబుళరెడ్డి మరణించడం అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేసింది.

ఒక్క రోజు తేడాతో తండ్రి, కొడుకు ఇద్దరూ అకాల మృత్యువాతపడ్డారు. కనీసం చివరి చూపునకూ నోచుకోలేకపోయారు.

బంధాలు, అనుబంధాలు నిర్దాక్షిణ్యంగా తెంపేస్తున్న కరోనా మహమ్మారి నుంచి అందరూ అప్రమత్తంగా ఉండాలని పలువురు కోరుతున్నారు.

Related posts

హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నవెర్నరీ డాక్టర్లు

Satyam NEWS

రోగి కళ్ళల్లో వెలుగులు నింపేలా డాక్టర్లు కృషిని కొనసాగించాలి

Satyam NEWS

నిలువునా కాల్చుకున్న బిజెపి కార్యకర్త

Satyam NEWS

Leave a Comment