28.7 C
Hyderabad
April 20, 2024 07: 57 AM
Slider విశాఖపట్నం

రోడ్డు ప్రమాదంలో జర్నలిస్టు మృతి

#Journalist Chandrasekhar

రోడ్డు ప్రమాదంలో ఒక జర్నలిస్టు మరణించిన దుర్ఘటన విశాఖపట్నం శివారులో జరిగింది. విశాఖపట్నం ఆనందపురం జాతీయ రహదారిపై ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో మరణించిన జర్నలిస్టును తీర్థయాత్ర పేపర్ ఎడిటర్ చంద్రశేఖర్ గా పోలీసులు గుర్తించారు. చంద్రశేఖర్ స్వస్థలం మధురవాడ మరికావలస. జర్నలిస్ట్ మృతి ఈ ప్రాంతంలో విషాదం నింపింది.

Related posts

జయశంకర్ భూపాలపల్లి : కొండ గొర్రెను వేటాడి చంపిన కుక్కలు

Satyam NEWS

వరదల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఎన్టీఆర్ ట్రస్ట్ సాయం

Satyam NEWS

మరువ లేని మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి: ఆదెర్ల శ్రీనివాస రెడ్డి

Satyam NEWS

Leave a Comment