27.7 C
Hyderabad
April 20, 2024 02: 02 AM
Slider చిత్తూరు

కరోనాతో మృతి చెందిన వీడియో జర్నలిస్ట్ కుటుంబానికి సాయం

#Journalist Family

చిత్తూరు జిల్లాలో ఇటీవల కరోనాతో మృతి చెందిన సివిఆర్ న్యూస్ వీడియో గ్రాఫర్ పార్థసారథి కుటుంబానికి నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బండి సురేంద్ర బాబు పది వేల రూపాయలు పంపారు.

ఈ అమౌంట్ ను చిత్తూరు జిల్లా నాయకులు, సభ్యులు కలిసి ఈరోజు పార్థసారథి కుటుంబ సభ్యులకు అందజేసారు.

ఈ కార్యక్రమంలో నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ చిత్తూరు జిల్లా నాయకులు కె.ఎల్ రెడ్డి, లోకేష్, నందకుమార్, జిలాన్ భాష, తిరుపతి ప్రెస్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ పాల్గొన్నారు.

Related posts

శాడ్:కారు మోపెడ్ ఢీ దంపతుల మృతి

Satyam NEWS

వ‌ల‌స కార్మికుల‌కు ఐకేఆర్ ఫౌండేష‌న్ ట్ర‌స్ట్ బాస‌ట‌

Satyam NEWS

దేశంలో తగ్గుముఖం పట్టిన ద్రవ్యోల్బణం

Satyam NEWS

Leave a Comment