వరంగల్ ప్రెస్ క్లబ్ కోశాధికారి, సీనియర్ జర్నలిస్ట్ బొమ్మినేని సునీల్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ములుగు జిల్లా కేంద్రంలో కొద్దిసేపటి క్రితమే ఒక బేకరీ ముందు ఈ దారుణం జరిగింది. సునీల్ రెడ్డితో బాటు దేవేందర్ రెడ్డి అనే మరో వ్యక్తిని కూడా దుండగులు నరికారు. స్నేహితులకు రావాల్సిన డబ్బులు కోసం పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. ఆ తర్వాత దారుణ హత్యకు గురయ్యారు.
previous post