కడప జిల్లా ప్రొద్దుటూరు ఎన్టీఆర్ సేవ సమితి అధ్యక్షుడు కందుల నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం లాక్ డౌన్ కారణంగా కూలి పనులు లేక ఇబ్బంది పడుతున్న మల్లెలామ్మ గుడి దగ్గర కాలువ కట్ట కాలనీ లో నివసిస్తున్న 200 నిరుపేద కుటుంబాలకు కు 7 రకాల కూరగాయలు పంచారు.
ఈ కార్యక్రమంలో అభిమానులు కందుల నరసింహారెడ్డి , ఎద్దు సుబ్బరాయుడు,తేనే విజయ్, యస్.యం. షరీఫ్ ,శివ,రాజేష్,అనిల్ తదితర ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ పాల్గొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ సేవా స్పూర్తితో సేవా కార్యక్రమాలు చేపట్టామని వారు తెలిపారు.