ప్రముఖ సంఘసంస్కర్త, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం, మహిళలు అభ్యున్నతి కోసం శ్రమించిన “మహాత్మా జ్యోతి రావ్ పూలే ” 130వ వర్ధంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా టీడీపీలో పుష్పమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. శ్రీకాకుళం శనివారం మాజీ శాసనసభ్యులు గుండ లక్ష్మిదేవి, శ్రీకాకుళం నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్, టీడీపీ నాయకులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.
next post