32.2 C
Hyderabad
April 20, 2024 19: 40 PM
Slider ఆంధ్రప్రదేశ్

కడప జిల్లాలో సైకిల్ కు పెద్ద పంక్చర్

aadinarayana reddy

ఏపీ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సోమవారం నాడు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్  జేపీ నడ్డాను కలిశారు. కడప జిల్లాకు చెందిన ఆదినారాయణరెడ్డి జేపీ నడ్డాను బీజేపీ కార్యాలయంలో కలిసి పలు విషయాలు చర్చించారు. ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరుతారని ప్రచారం సాగుతున్న తరుణంలో ఈ భేటీకి ప్రాధాన్యత చోటు చేసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో  కడప ఎంపీ స్థానం నుండి ఆదినారాయణరెడ్డి  టీడీపీ ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. అంతకుముందు ఆదినారాయణరెడ్డి వైఎస్ఆర్‌సీపీ లో ఉంటేవాడు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరుతారని ప్రచారం సాగింది. ఈ తరుణంలో ఆదినారాయణరెడ్డి జేపీ నడ్డాను కలవడం ప్రాధాన్యతను సంతరించుకొంది.

Related posts

ఘనంగా సంత్ సేవాలాల్ మహరాజ్ విగ్రహ ప్రతిష్టాపన

Satyam NEWS

మినీ ట్యాంక్ బండ్ లో శవమైకనిపించిన వివాహిత

Satyam NEWS

కరోనా బారిన మెస్సీ.. మరో ముగ్గురు ప్లేయర్లు

Sub Editor

Leave a Comment