కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణ బీజేపీ కార్యాలయంలో పెంచకల్ పెట్ మండల మండల అధ్యక్షులు తుమిడే భాస్కర్ ఆధ్యర్యలో బీజేపీ సిర్పూర్ అసెంబ్లీ ఇంచార్జ్ డా. కొత్తపల్లి శ్రీనివాస్ సమక్షంలో పోతపెళ్లి గ్రామానికి చెందిన 20మంది యువకులు బీజేపీలో చేరారు.
ఈ కార్యక్రమంలో పెంచకల్ పెట్ అధ్యక్షులు భాస్కర్ దహెగం మండలం అధ్యక్షులు రాంటెంకి సురేష్, మండల ఉపాధ్యక్షులు ఎల్కారి బాపు, BJYM జిల్లా ఉపాధ్యక్షులు మందడే సుధాకర్, జిల్లా బి.జె.వై.ఎం ప్రధాన కార్యదర్శి మెడి కార్తిక్, జిల్లా మాజ్ధుర్ సెల్ కన్వీనర్ శరద్ శర్మ పట్టణ ప్రధాన కార్యదర్శులు కృష్ణ స్వామి, మాచర్ల శ్రీనివాస్, వసంత్, కార్యకర్తలు పాల్గొన్నారు.