32.2 C
Hyderabad
April 20, 2024 20: 01 PM
Slider ఆధ్యాత్మికం

కన్నుల పండుగగా కలశ స్థాపన మహోత్సవం

#uppal

ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని మీర్ పేట హౌసింగ్ బోర్డు కాలనీ డివిజన్ పరిధిలో గల తిరుమలనగర్ పోచమ్మ ముత్యాలమ్మ అమ్మవారి దేవాలయం రాజగోపుర శిఖర కలశ స్థాపన మహోత్సవం కన్నుల పండుగ జరిగింది. శ్రీ  విద్యారణ్య భారతి స్వామి  దివ్య మంగళ శాసనములతో ఈ కార్యక్రమం దివ్వమైన వైదికకార్యక్రమం జరిగిన తీరుగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్, ఆలయ ఛైర్మన్ సుధాకర్ అయ్యంగార్, రాంప్రదీప్, బ్రహ్మచారి, తిమ్మారెడ్డి, రాజు, హనుమాన్ దాస్ గౌడ్, మల్లేశ్ గౌడ్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Related posts

కరోనా ఎఫెక్ట్: గోవిందరాజస్వామి ఆలయం రెండు రోజులు మూసివేత

Satyam NEWS

మంత్రివర్గ విస్తరణ ముహూర్తం ఖరారు

Satyam NEWS

ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ మానవ సేవయే మాధవ సేవ

Satyam NEWS

Leave a Comment