25.7 C
Hyderabad
May 24, 2025 08: 40 AM
Slider ఖమ్మం

కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ

#Minister Puvvada

ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో మంజూరైన 248 కల్యాణలక్ష్మి చెక్కులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేడు పంపిణీ చేశారు.

భక్తరామదాసు కళాక్షేత్రం లో జరిగిన కార్యక్రమంలో రూ2.48 కోట్లు విలువైన చెక్కులను మంత్రి లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

నేటి వరకు నియోజకవర్గంలో 3500 చెక్కులకు గాను రూ.25 కోట్లు  పంపిణీ చేశామని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు.

Related posts

విజయదశమి రోజున కొత్త సచివాలయ నిర్మాణం ప్రారంభం

Satyam NEWS

న్యాయవాద దంపతులను హత్య చేసిన వారిని శిక్షించాలి

Satyam NEWS

ఓట్ల కోసం సూపర్ స్టార్ కృష్ణను అవమానించిన బిజెపి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!