సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలోని బూరుగడ్డ, మాచవరం గ్రామాలలో శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి సహకారంతో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ షేక్ సలీమ రంజాన్, డాక్టర్ కొప్పుల సైదిరెడ్డి, MPP గూడెపు శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామానికి చెందిన 6 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గువ్వల వీరయ్య, ఉప సర్పంచ్ ఆదెమ్మ, షేక్ అలీ, గూడెపు నాగలింగం, నందిగామ చిన్న రాములు,VRA శ్రీను లబ్ది దారులు, తదితరులు పాల్గొన్నారు.
previous post