27.7 C
Hyderabad
April 24, 2024 07: 39 AM
Slider ఖమ్మం

రూ.2.07 కోట్ల కళ్యాణాలక్ష్మీ చెక్కులు పంపిణీ

Kalyanalaxmi

ఖమ్మం నియోజకవర్గం నుండి అర్హులైన 207 మంది లబ్ధిదారులకు గాను రూ. 2.07 కోట్ల రూపాయల విలువగల కళ్యాణాలక్ష్మి చెక్కులను వీడోవో క్యాంప్ కార్యాలయంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పంపిణీ చేశారు. నేటి వరకు నియోజకవర్గ పరిధిలో 4713 కల్యామలక్ష్మి, షాదిముభారక్ చెక్కులకు గాను 41.28 కోట్ల రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశామని పేర్కొన్నారు.

Related posts

రక్త దానం చేసి ఒకరిని ఆదుకున్న డి ఎస్ ఆర్ ట్రస్ట్

Satyam NEWS

బివేర్: కళ్లనూ మోసం చేసే కరోనా వీడియోలు

Satyam NEWS

మహా శివరాత్రి సందర్భంగా దేవాలయాల వద్ద పటిష్ట బందోబస్తు

Satyam NEWS

Leave a Comment