ఖమ్మం నియోజకవర్గం నుండి అర్హులైన 207 మంది లబ్ధిదారులకు గాను రూ. 2.07 కోట్ల రూపాయల విలువగల కళ్యాణాలక్ష్మి చెక్కులను వీడోవో క్యాంప్ కార్యాలయంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పంపిణీ చేశారు. నేటి వరకు నియోజకవర్గ పరిధిలో 4713 కల్యామలక్ష్మి, షాదిముభారక్ చెక్కులకు గాను 41.28 కోట్ల రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశామని పేర్కొన్నారు.
previous post