28.7 C
Hyderabad
April 20, 2024 08: 58 AM
Slider నిజామాబాద్

మానేపూర్ లో కంటి వెలుగు కేంద్రం ప్రారంభం

#kantivelugu

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని మానేపూర్ గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ దాసరి రాములు శుక్రవారం ప్రారంభించారు.  ఈ సందర్భంగా ముందుగా ఆయననే కంటి పరీక్షలు చేసుకున్నానంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సర్కార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ఉద్యమంల కొనసాగిస్తుందని కావున గ్రామంలోని ప్రతి ఒక్కరు కంటి వెలుగులో కంటి పరీక్షలు నిర్వహించుకోవాలన్నారు. అవసరమైన వారికి ప్రభుత్వం ఉచితంగా కంటి అద్దాలను అందజేస్తుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ తో పాటు పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు, వైద్య సిబ్బంది ఉన్నారు.

సత్యం న్యూస్ జుక్కల్

Related posts

మ‌రొక సీనియర్ రిపోర్ట‌ర్ ఆత్మ‌హ‌త్య‌: యాడ్స్‌, స‌ర్క్యూలేష‌న్ కోసం ఒత్తిడే కార‌ణం

Satyam NEWS

జియో టవర్ బ్యాటరీ బాక్సుల నుంచి భారీగా ఎగిసిపడిన మంటలు

Satyam NEWS

వనపర్తి జిల్లాలో అనుమానాస్పదంగా నలుగురు మృతి

Satyam NEWS

Leave a Comment