33.2 C
Hyderabad
April 26, 2024 00: 25 AM
Slider తూర్పుగోదావరి

కాపు రిజర్వేషన్ ఉద్యమ కేసుల ఉపసంహరణ

#Tuni Train burn case 1

కాపు రిజర్వేషన్ల ఉద్యమానికి సంబంధించిన కేసులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. తుని రైలు దగ్ధం ఘటన లో మరో 17 కేసులల్లోనూ విచారణను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వ ఉత్తర్వులు వెలువరించింది.

తుని రూరల్ పోలీస్ స్టేషన్ లో నమోదు అయిన 17 కేసులను ఉపసంహరిస్తున్నట్టు హోమ్ శాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు విడుదల చేశారు.

డీజీపీ సిఫార్సుల మేరకు ఈ కేసులను ఉపసంహరిస్తున్నట్టు హోమ్ శాఖ తెలిపింది. నమోదైన 69 కేసులకు గాను ఇప్పటికే 51 కేసులను గత ఏడాది ప్రభుత్వం ఉపసంహరించుకున్నది.

Related posts

శ్రద్ధా వాకర్ హత్య కేసులో విస్తుపోయే నిజాలు

Bhavani

మాజీ మంత్రి చిలుకూరి మృతి

Bhavani

గవర్నర్ ప్రసంగం రద్దు కేసీఆర్ అహంకారానికి నిదర్శనం

Sub Editor 2

Leave a Comment