35.2 C
Hyderabad
April 24, 2024 14: 49 PM
Slider ప్రత్యేకం

మిమ్మల్ని కన్న తల్లి ఒక ఆడది అని మరిచారా నరరూప రాక్షసులరా

katragadda prasuna

నల్గొండ జిల్లా ముషంపల్లి గ్రామంలో 54 ఏళ్ల మహిళ పై అత్యాచారం జరిగిన దారుణమైన ఘటన ను తెలంగాణ తెలుగు దేశం ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన తీవ్రంగా ఖండించారు.

మహిళలు కు జరుగుతున్న దారుణాలు అరికట్టలేని హోం మంత్రి, మహిళ కమిషన్ ఉంటే ఎంత, లేకపోతే ఎంత అంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు.

వయస్సు తో సంబంధం లేకుండా మానవ మృగాలు ఆడవారు అయితే చాలు రేప్ లు, హత్యలు చేయడానికి ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణమే కఠినమైన చట్టాలు తేవాలని కాట్రగడ్డ ప్రసూన డిమాండ్ చేశారు.

Related posts

ఎడమ చెయ్యి ఎడమ కాలు నొప్పిగా ఉందన్న కేసీఆర్

Satyam NEWS

విజయవాడలో కాలభైరవస్వామి విగ్రహ ప్రతిష్ట

Satyam NEWS

హ్యాక్ అయిన కొల్లాపూర్ ఎమ్మెల్యే ట్విట్టర్ ఖాతా

Satyam NEWS

Leave a Comment