32.7 C
Hyderabad
March 29, 2024 12: 46 PM
Slider సినిమా

గ్రీన్ ఇండియా ఛాలెంజ్: మొక్కలు నాటిన ఖుష్బూ

khusboo

గ్రీన్ ఇండియా  ఛాలెంజ్  కార్యక్రమంలో  ఈరోజు ప్రముఖ నటి ఖుష్బూ మూడు మొక్కలు నాటి మరో ముగ్గురిని నామినేట్ చేశారు. ఈ కార్యక్రమంలో రోజా వనం ఫౌండర్ రోజా, గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుష్బూ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ఎంతో కృషి చేస్తున్న రోజా ని , ఎంపీ సంతోష్ ని అభినందిస్తున్నట్లు చెప్పారు. 

మానవ మనుగడకు అతి ముఖ్యమైనవి.. ఆహారం, దుస్తులు, నివాసం. వీటితో పాటు ప్రాణ వాయువు కూడా ఎంతో అవసరం. ఈ అవసరాలన్నీ దాదాపు మొక్కల నుంచి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా తీరుతున్నాయి. అంతేకాకుండా ఇతరత్రా అనేక రూపాల్లో మొక్కలు మానవుని అవసరాలకు ఉపయోగపడుతు న్నాయి. వీటిని మనం ఎంత విరివిగా పెంచితే అంత మంచిది అందుకోసమే అందరూ మొక్కలు నాటాలని అన్నారు.

Related posts

టై అప్:అగ్రిటెక్, ఇన్నోవేషన్, స్టార్ట్ అప్ రంగాల్లో న్యూజిలాండ్

Satyam NEWS

ఎడ్వయిజ్: రోగ నిరోధక శక్తిని పెంచుకోండి

Satyam NEWS

లాక్ డౌన్ విధింపుపై స్పందించిన సిఎం జగన్

Satyam NEWS

Leave a Comment