32.7 C
Hyderabad
March 29, 2024 12: 33 PM
Slider నెల్లూరు

నెల్లూరులో కిడ్నాప్ సృష్టించిన కలకలం

#Kidnap

నెల్లూరు నగరంలోని మాగుంట లే అవుట్లో బాలుని కిడ్నాప్ యత్నం కల కలం రేకెత్తించింది. ఈ వ్యవహారంలో పోలీసులు అలసత్వం వహించారని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రాజకీయ నాయకులు రంగ ప్రవేశంతో  కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కిడ్నాప్ కు  పాల్పడిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అసలు సూత్రధారులు శ్రీకాంత్ రెడ్డి, జీవన్, సుధాకర్ రెడ్డి అని తెలిసినా పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు అయితే వారిని ఇంతవరకూ పోలీస్ విచారణకు పిలవకపోవడం పలు అనుమానాలు తావిస్తున్నది.

 పోలీస్ స్టేషన్ వద్ద బాధితులు, బాలుని తల్లిదండ్రులు పడిగాపులు కాస్తున్నారు. ఇకనైనా అసలు సూత్రదారులేవరో వారిని పోలీసులు అరెస్ట్ చేస్తారో లేదో చూడాలి.

Related posts

శ్రీపాద ఎల్లంపల్లి భూనిర్వాసితులకు చెక్కుల పంపిణీ

Bhavani

అక్కడ ట్రాఫిక్ పోలీసులు చేస్తున్న విధేంటో తెలిస్తే..అవాక్కే…

Satyam NEWS

నిరుద్యోగ సమస్యపై నిర్లిప్తంగా ఉన్న ప్రభుత్వాలు

Satyam NEWS

Leave a Comment