30.7 C
Hyderabad
April 19, 2024 08: 36 AM
Slider ముఖ్యంశాలు

పెద్దల సభకు మళ్లీ కేకే, కొత్తగా పొంగులేటి

kk ponguleti

తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ స్థానాలకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధులను దాదాపుగా ఖరారు చేసింది. టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు కే కేశవరావుకు ఒక స్థానాన్ని ఇవ్వబోతున్నారు. అదే విధంగా రెండో స్థానం నుంచి ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరు ఖరారైనట్లు తెలిసింది.

వారిద్దరిని అధికారికంగా ప్రకటించిన అనంతరం నామినేషన్లు దాఖలు చేస్తారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల మేరకు రెండు స్థానాలకు ఏకగ్రీవ ఎన్నిక జరుగుతుంది.

Related posts

జగన్ పట్టించుకోవడం లేదు… మీరు జోక్యం చేసుకోండి

Satyam NEWS

పాదచారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు

Satyam NEWS

నిలువ నీడ లేని నిరు పేద కుటుంబానికి ములుగు జడ్పీ చైర్మన్ అపన్నహస్తం

Satyam NEWS

Leave a Comment