26.7 C
Hyderabad
May 1, 2025 05: 08 AM
Slider ఆంధ్రప్రదేశ్

అధికారిక లాంఛాలను తిరస్కరించిన కుటుంబం

Kodela-Siva-Prasada-Rao

ఆత్మహత్య చేసుకున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబం ప్రభుత్వ అధికారిక లాంఛనాలను తిరస్కరించింది. ప్రభుత్వ వేధింపుల కారణంగానే ఆయన మరణించినందుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో కాకుండా పార్టీ అభిమానుల మధ్యే జరపాలని కోడెల కుటుంబసభ్యులు నిర్ణయించారు. ఈ విషయాన్ని టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు మంగళవారం అర్ధరాత్రి నరసరావుపేటలో తెలియజేశారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగేటట్లయితే కార్యకర్తలు, అభిమానులు, నాయకులు ఇబ్బందిపడతారని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.

Related posts

చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఒరిగేది ఏమీ లేదు

Satyam NEWS

కేటీకే ఆరో గనిలో ప్రమాదం… ఇద్దరు కార్మికులు దుర్మరణం

Satyam NEWS

మద్య నిషేధంతో రాష్ట్రంలో మహిళలకు ప్రతి రోజూ పండుగే

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!