37.2 C
Hyderabad
April 19, 2024 14: 06 PM
Slider ఆంధ్రప్రదేశ్

అధికారిక లాంఛాలను తిరస్కరించిన కుటుంబం

Kodela-Siva-Prasada-Rao

ఆత్మహత్య చేసుకున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబం ప్రభుత్వ అధికారిక లాంఛనాలను తిరస్కరించింది. ప్రభుత్వ వేధింపుల కారణంగానే ఆయన మరణించినందుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో కాకుండా పార్టీ అభిమానుల మధ్యే జరపాలని కోడెల కుటుంబసభ్యులు నిర్ణయించారు. ఈ విషయాన్ని టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు మంగళవారం అర్ధరాత్రి నరసరావుపేటలో తెలియజేశారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగేటట్లయితే కార్యకర్తలు, అభిమానులు, నాయకులు ఇబ్బందిపడతారని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.

Related posts

కేసీఆర్ కృషి వల్ల రామప్ప దేవాలయం కు యునెస్కో గుర్తింపు

Bhavani

ఘనంగా సుభాష్ చంద్రబోస్126 వ జయంతి ఉత్సవం

Satyam NEWS

బ్యాంకును ముట్టడించిన వైసీపీ నాయకులు

Satyam NEWS

Leave a Comment