29.2 C
Hyderabad
March 24, 2023 21: 16 PM
Slider ఆంధ్రప్రదేశ్

అధికారిక లాంఛాలను తిరస్కరించిన కుటుంబం

Kodela-Siva-Prasada-Rao

ఆత్మహత్య చేసుకున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబం ప్రభుత్వ అధికారిక లాంఛనాలను తిరస్కరించింది. ప్రభుత్వ వేధింపుల కారణంగానే ఆయన మరణించినందుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో కాకుండా పార్టీ అభిమానుల మధ్యే జరపాలని కోడెల కుటుంబసభ్యులు నిర్ణయించారు. ఈ విషయాన్ని టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు మంగళవారం అర్ధరాత్రి నరసరావుపేటలో తెలియజేశారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగేటట్లయితే కార్యకర్తలు, అభిమానులు, నాయకులు ఇబ్బందిపడతారని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.

Related posts

సాయిబాబా ఆలయానికి ‌ఐఎస్ఓ సర్టిఫికేట్

Sub Editor

విధి నిర్వహణ పట్ల అలక్ష్యం వహిస్తే తక్షణమే తొలగించండి…!

Bhavani

30న ఘనపూర్ లో అంతర్జాతీయ జానపద దినోత్సవం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!