28.2 C
Hyderabad
June 14, 2025 10: 08 AM
Slider ఆంధ్రప్రదేశ్

కోర్టులో లొంగిపోయిన కోడెల శివరామ్‌

kodela 56

ఇటీవల తనపై నమోదైన కేసులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరామ్‌ కోర్టులో లొంగిపోయారు. నరసరావుపేట ఒకటో అదనపు మున్సిఫ్‌ మెజిస్ట్రేట్‌  కోర్టులో ఆయన ఇవాళ హాజరయ్యారు. అనంతరం ముందస్తు బెయిల్‌ కోసం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కోడెల శివరామ్ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎందరినో బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు కేసులు నమోదయ్యాయి. ఎంతో మంది బాధితులు ముందుకు వచ్చి ఆయనపై కేసులు పెట్టారు. ఈ కేసులకు సంబంధించి కోడెల శివరామ్ ను అరెస్టు చేస్తారని చాలా కాలంగా వినిపిస్తున్నది

Related posts

అకస్మాత్తుగా చెలరేగిన మంటలు: తప్పిన ప్రమాదం

Satyam NEWS

వివేకా హత్యకేసులో ఇక ప్రముఖుల విచారణ షురూ

Satyam NEWS

ఇప్పుడు ఎన్నిక‌లు లేవు..! మీరు పిలిచారా లేదు..?మ‌రెందుకు వ‌చ్చామ‌నుకుంటున్నారు..!

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!