36.2 C
Hyderabad
April 23, 2024 21: 46 PM
Slider మహబూబ్ నగర్

కొల్లాపూర్ తాలూకా స్థాయి సదర్ కమిటీ ఏర్పాటు

#kollapursadarcommittee

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణం యాదవ జాగృతి సేన ఆధ్వర్యంలో తాలూకా స్థాయి సదర్ కమిటీ ఏర్పాటయింది. గురువారం నాడు కొల్లాపూర్ పట్టణంలోని మాధవ స్వామి ఆలయంలో యాదవ జాగృతి సేన ప్రత్యేక తాలూకా స్థాయి సమావేశం జరిగింది. ఈసారి 4 వ వార్షిక సదర్ మహోత్సవ కార్యక్రమం పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో జరుగుతుందని, అందువల్ల నియోజకవర్గంలోని ప్రతి పల్లె నుండి పెద్ద మొత్తంలో యాదవులు పాల్గొని జయప్రదం చేయాలని నిర్వాహకులు కోరారు.

ఈ సమావేశంలో యాదవ జాగృతి సేన పెద్దలు నాయకులు మేకల రాముడు యాదవ్, బరిగేల బాలయ్య యాదవ్, ఆకునమొని రాము యాదవ్, గడ్డం శేఖర్ యాదవ్, గాలి యాదవ్, ఉడుత రామస్వామి యాదవ్, పసుల సత్య నారాయణ యాదవ్, చేటమొని విష్ణు మూర్తి యాదవ్, మేకల మల్లికార్జున్ యాదవ్, బద్దుల ప్రవీణ్ యాదవ్, మేకల భాస్కర్ యాదవ్, వీరయ్య యాదవ్, శశిధర్ యాదవ్, కౌన్సిలర్ సత్యం యాదవ్, బరిగేల వేణుగోపాల్ యాదవ్, బద్దుల శేఖర్ యాదవ్, తోకల రాము యాదవ్, అప్పల మాసయ్య యాదవ్, సాయి ప్రకాష్ యాదవ్, ఆంజనేయులు యాదవ్, చంద్రయ్య యాదవ్, సాయి ప్రకాష్ యాదవ్, మంతయ్య యాదవ్, గాలేన్న యాదవ్, బాలపీరు యాదవ్, రామాపురం బాలక్రిష్ణ యాదవ్, గండ్రాపల్లె సంతోష్ యాదవ్, శివ కృష్ణ యాదవ్, రాజు యాదవ్, గోపాల్ యాదవ్ తదితర యాదవ నాయకులు పాల్గొన్నారు.

Related posts

ఇన్ వెడ్డింగ్:కల్తీ మద్యం తాగి ఇద్దరి మృతి

Satyam NEWS

బిజెపి అనుసరిస్తున్న కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టండి

Satyam NEWS

ప్రధాన మంత్రి గ్రామీణ యోజన అమలుకు ప్రత్యేక చర్యలు

Satyam NEWS

Leave a Comment