39.2 C
Hyderabad
March 29, 2024 15: 57 PM
Slider నల్గొండ

40వేల కుటుంబాలను ఆదుకున్న కోమటిరెడ్డి

#KomatireddyFoundation

సామాజిక కార్యక్రమాలలో చురుకుగా ఉండే ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 40 వేల కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందచేశారు. ఇందుకోసం మొత్తం రెండు కోట్ల 40 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. మునుగోడు నియోజకవర్గంలో నేడు పర్యటించిన కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి లక్ష్మమ్మ రాజగోపాల్ రెడ్డి పేద కుటుంబాలకు నిత్యావసరాలు పంచిపెట్టారు.

Related posts

కాప్రా సర్కిల్లో ఇష్టారాజ్యంగా  రోడ్డు కటింగ్ లు

Satyam NEWS

9 మంది విజయనగరం పోలీసులకు ఆత్మీయ వీడ్కోలు

Satyam NEWS

అధిక సంఖ్యలో సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం

Bhavani

Leave a Comment