24.7 C
Hyderabad
March 29, 2024 08: 04 AM
Slider ఆధ్యాత్మికం

కోటప్పకొండ హుండీ ఆదాయం లెక్కింపు

kotappakonda

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి బుధవారం ఆలయ అధికారులు హుండీ ఆదాయాని లెక్కించారు. గత ఏడాది నవంబర్ 27 నుండి ప్రస్తుత నెల 12 వ తేదీ 78 రోజులకి గాను 23,91,671 రూపాయిలు  ఆదాయం వచ్చిందన్నారు.

ఇందులో హుండీ వరకు 22,56,025లు గా అన్నదానానికి 1,35,646 లు ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈ. ఓ అనపురెడ్డి రామకోటి రెడ్డి  తెలిపారు. లెక్కింపు  కార్యక్రమంలో సి.హెచ్ మాలికార్జున రెడ్డి సిండికేట్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

పేదోడి ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్కలేదు…

Satyam NEWS

మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర?

Satyam NEWS

మొక్కలు నాటి నూతన సంవత్సరానికి స్వాగతం పలికిన కిషోర్ గౌడ్

Satyam NEWS

Leave a Comment