37.2 C
Hyderabad
March 28, 2024 18: 54 PM
Slider గుంటూరు

రికార్డు స్థాయి ఆదాయం పొందిన కోటప్పకొండ

kotappakonda 23

మహా శివరాత్రి సందర్భంగా గుంటూరు జిల్లా కోటప్పకొండ లోని త్రికోటేశ్వర స్వామి కి రూ.53,72,560 ఆదాయం లభించింది. ఉత్సవ అధికారి చంద్రశేఖర్ రెడ్డి పర్యవేక్షణ లో శనివారం హుండీ లెక్కింపు చేపట్టారు. ప్రత్యేక, శీఘ్ర దర్శనం, అభిషేక టికెట్ లు, ప్రసాదాలు ద్వారా ఆదాయం సమకూరింది.

అన్నదానం హుండీ ద్వారా రూ.8058 నగదు లభించింది. 65 గ్రాముల బంగారం, 1725 వెండీ ని భక్తులు హుండీ లో వేశారు. గత ఏడాది కంటే 15.5 లక్షలు ఆదాయం అధికం గా వచ్చినట్లు ఈ వో అన్నపురెడ్డి రామకోటిరెడ్డి తెలిపారు.

Related posts

బర్త్ డే గిఫ్ట్: అడవుల సంరక్షణకు పునరంకితం అవుదాం

Satyam NEWS

ఆంధ్రప్రదేశ్ అధికార భాష హిందీనా?

Satyam NEWS

ఇంతకీ యశోద హాస్పిటల్ లో ఏం జరిగింది?

Satyam NEWS

Leave a Comment