27.7 C
Hyderabad
April 26, 2024 04: 27 AM
Slider ఆధ్యాత్మికం

మళ్లీ కృష్ణమ్మకు హారతులు ప్రారంభం

#KrishnaRiver

విజయవాడ దుర్గాఘాట్‌లో కృష్ణ‌మ్మ‌కు న‌దీ హార‌తులు పునఃప్రారంభం అయ్యాయి. రుత్వికులు నేటి సాయంత్రం కృష్ణాన‌దికి హార‌తులు స‌మ‌ర్పించారు.

ఈ కార్యక్రమానికి పాల‌క‌మండ‌లి ఛైర్మ‌న్ పైలా సోమినాయుడు, ఈవో ఎం.వి.సురేష్‌బాబు తదితరులు కూడా హాజరయ్యారు.

ఇక‌పై ప్ర‌తిరోజూ సాయంత్రం 6:30 గంట‌ల‌కు కృష్ణ‌మ్మ‌కు  హార‌తుల కార్య‌క్ర‌మం కొనసాగనున్నది. అయితే ప‌రిమిత సంఖ్య‌లోనే భ‌క్తుల‌ను అనుమ‌తించ‌నున్నారు.

Related posts

జాగ్రత్తగా ఉండకపోతే మే నాటికి మరింత ఉధృతం

Satyam NEWS

జర్నలిస్టు కుటుంబాలకు ఉచిత వైద్యం

Satyam NEWS

నాట్లు వేసిన పద్మాదేవేందర్ రెడ్డి

Bhavani

Leave a Comment