వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు అక్రమ అరెస్టుకు నిరసనగా క్షత్రియులు నిరసన వ్యక్తం చేశారు.
కడప జిల్లా రాజంపేట నియోజక వర్గం వీరబల్లి మండలం గుర్రాప్పగారి పల్లి పంచాయితీ లో క్షత్రియులు నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసన వ్యక్తం చేశారు.
ఎంపీ రఘురామకృష్ణమారాజు అక్రమ అరెస్టుకు నిరసనగా సోమవారం క్షత్రియ కుటుంబాలు నల్లా బాడీజీలతో నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా వారు రఘురామ కృష్ణమారాజు కు అనుకూలంగా నినాదాలు చేశారు.