ముఖ్యమంత్రి కెసిఆర్ బర్త్ డే సందర్భం గా నాన్నకు ప్రేమతో అంటూ మంత్రి కేటీఆర్ ,మాజీ ఎంపీ కవితలు ప్రగతిభవన్ లో మొక్కలు నాటారు.అంతకు ముందు తండ్రికి శుభాకాంక్క్ష లు తెలిపైన్ వీరిరువురు తమ తల్లి శోభమ్మ,పాటు భార్య శైలిమ తో కలిసి వచ్చి మొక్కను నాటి నీళ్లు పోశారు.
ముఖ్యమంత్రి బర్త్ డే సందర్భం గా మా కుటుంబలో అందరమూ మొక్కలు నాటమని ,అయన ఫై ప్రేమ తో ,అభిమానంతో శుభాకాంక్షలు తెలుపుతూ మొక్కలు నాటుతున్న ప్రజలకి,నాయకులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.ఒక్క రెండు సంవత్సరాలు ఆ మొక్కలను కాపాడి చెట్లు గా పెంచాలని వారిని అయన కోరారు..