39.2 C
Hyderabad
March 29, 2024 15: 35 PM
Slider కరీంనగర్

మలుపులో చెట్టును ఢీకొట్టి బోల్తాపడ్డ లారీతో ఇద్దరి మృతి

accedent

పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం కుందనపల్లి యాష్ పాండ్ వద్ద  ఉదయం ఆరున్నర గంటల సమయములో రోడ్డు ప్రమాదం జరిగింది. బూడిద తీసుకురావడానికి వెళుతున్న ఒక లారీ  మూల మలుపు వద్ద చెట్టును ఢీకొట్టి బోల్తా పడ్డది. ఈ ప్రమాదంలో గోదావరిఖనికి చెందిన డ్రైవర్ పిల్లి శ్రీనివాస్ ఏజీ 30 విటల్ నగర్, క్లీనర్ మహమ్మద్ అబ్దుల్ గఫూర్ ఏజీ 20 విటల్ నగర్ కు చెందిన ఇద్దరు మృతి చెందారు. విషయం తెలుసుకున్న  అంతర్గాం ఎస్ఐ రామకృష్ణ సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని, పూర్తి వివరాలు సేకరించి మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

జర్నలిస్టు అసోసియేషన్ డైరీ ఆవిష్కరించిన డాక్టర్ లక్ష్మణ్

Satyam NEWS

రిక్వెస్టు టు ఆల్: లాక్ డౌన్ కు అందరూ సహకరించాలి

Satyam NEWS

సైన్స్ ఫెయిర్ లో ప్రతి విద్యార్థి పాల్గొనాలి

Murali Krishna

Leave a Comment