విదార్థి దశ నుండే నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని జీ స్కూల్ సి.ఈ. ఓ మౌంట్ లిట్ర స్పష్టం చేశారు. శనివారం కాప్రా ఎల్లారెడ్డి గూడలోని జీ స్కూల్లో విద్యార్థి నాయకత్వ పట్టాలు బహుకరణ కార్యక్రమాన్ని మౌంట్ లిట్ర ఘనంగా నిర్వ హించారు.
ఈ కార్యక్రమానికి రామ్ దేవ్ ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ – సొసైటి అధ్యక్షురాలు టి. రమాదేవిగారు హజరయ్యారు. ఈ సందర్భంగా జీ స్కూల్ సి.ఈ. ఓ మౌంట్ లిట్ర మాట్లాడుతూ విదార్థి దశ నుండే నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా రామ్ దేవ్ ఎడ్యుకేషల్ సెక్రటరీ హేమంత్ విద్యార్థులను అభినంధించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు , విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి