36.2 C
Hyderabad
April 24, 2024 22: 33 PM
Slider రంగారెడ్డి

విదార్థి దశ నుండే నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలి

#school

విదార్థి దశ నుండే నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని జీ స్కూల్ సి.ఈ. ఓ మౌంట్ లిట్ర స్పష్టం చేశారు. శనివారం  కాప్రా ఎల్లారెడ్డి గూడలోని  జీ స్కూల్లో విద్యార్థి నాయకత్వ పట్టాలు బహుకరణ కార్యక్రమాన్ని  మౌంట్ లిట్ర   ఘనంగా నిర్వ హించారు.

ఈ కార్యక్రమానికి రామ్ దేవ్ ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ – సొసైటి అధ్యక్షురాలు టి. రమాదేవిగారు హజరయ్యారు. ఈ సందర్భంగా  జీ స్కూల్ సి.ఈ. ఓ మౌంట్ లిట్ర మాట్లాడుతూ విదార్థి దశ నుండే నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా రామ్ దేవ్ ఎడ్యుకేషల్ సెక్రటరీ హేమంత్  విద్యార్థులను అభినంధించారు. ఈ కార్యక్రమంలో   ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు , విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి 

Related posts

విజయనగరంలో సేవా భారతి అధ్వర్యంలో రేషన్ కిట్ల పంపిణీ

Satyam NEWS

సింహవాహిని

Satyam NEWS

కేంద్రం ఇచ్చిన నిధులను తామిచ్చినట్లు చెబుతున్న ధర్మాన

Satyam NEWS

Leave a Comment