39.2 C
Hyderabad
March 28, 2024 15: 56 PM
Slider అనంతపురం

లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయం మూసివేత

#lepakshitemple

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అనంతపురం జిల్లా లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయాన్ని మూసి వేస్తూ పురావస్తు శాఖ ఆదేశాలు జారీ చేసింది.

అయితే అర్చకులు మాత్రం ప్రతిరోజు ఉదయం స్వామి వారి పూజలు నిర్వహిస్తారు.

కరోనా కేసులు పెరుగుతున్నందున భక్తులకు ఆలయ ప్రవేశం రద్దు చేసినట్లు పురావస్తు శాఖ అధికారులు తెలిపారు.

Related posts

సీనియర్ జర్నలిస్టు గోపాల స్వామి మృతికి వెంకయ్య సంతాపం

Satyam NEWS

రికార్డ్ … పోలీసు స్పందనకు హెచ్చు సంఖ్యలో ఫిర్యాదులు…!

Bhavani

హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్య‌ర్థిగా గెల్లు శ్రీనివాస్

Satyam NEWS

Leave a Comment