27.7 C
Hyderabad
March 29, 2024 03: 47 AM
Slider ఆధ్యాత్మికం

Corona Effect: శ్రీవారి దర్శనాలు మళ్లీ నిలిపివేత?

#Tirumala Hills

తిరుమల తిరుపతి దేవస్థానం మళ్లీ లాక్ డౌన్ లోకి వెళ్లక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే 15 మందికిపైగా అర్చకులకు కరోనా పాజిటివ్ వచ్చింది. మరీ ముఖ్యంగా ఆలయ పెద్దజీయర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కైంకర్యాలు చేసే అర్చకులకు, జియంగార్లకు కూడా కరోనా వచ్చింది.

వారందరిని శ్రీనివాసం క్వారంటైన్ తరలించారు. ఈ కారణంగా తాత్కాలికంగా శ్రీవారి దర్శనాలు నిలిపివేసే యోచనలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్టు ఉన్నట్లు తెలిసింది. ప్రభుత్వంతో చర్చించి దర్శనాల నిలిపివేతపై టీటీడీ నిర్ణయం తీసుకుంటుంది.

Related posts

డేంజర్ బెల్ట్: చ‌క్ర‌బంధంలో నాగర్ కర్నూలు జిల్లా

Satyam NEWS

దసరాకు రాబోతున్న రవిప్రకాష్ మీడియా

Satyam NEWS

Проверка автомобиля по VIN коду бесплатно пробить машину по VIN

Bhavani

Leave a Comment