32.2 C
Hyderabad
March 28, 2024 21: 26 PM
Slider నెల్లూరు

టీడీపీ నేతని కారుతో ఢీకొట్టి హత్య చేయాలనుకోవడం దారుణం

#lokesh

నెల్లూరు సిటీ టీడీపీ ఇంచార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డిని కారుతో ఢీకొట్టి చంపాలనుకోవడం దారుణమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. దాడికి పాల్పడిన వైసీపీ సానుభూతిపరుడు సైకో రాజశేఖరరెడ్డిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని లోకేష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన సీఎం జగన్‌ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ”జగన్ రెడ్డి గారి మూడు రాజధానులకు తోడు క్రైమ్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌గా నెల్లూరుని ప్రకటించినట్టు ఉంది దుస్థితి. పెద్ద సైకో పాలనలో ఊరికో సైకో స్వైరవిహారం చేస్తున్నాడు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Related posts

పామాయిల్ రైతుల పాలిట శాపంగా మారిన తెల్లదోమ

Bhavani

మేరు కరుణ ధీరణి

Satyam NEWS

ఆపదలో ఉన్న బాలలకు అమృత హస్తం చైల్డ్ లైన్ -1098

Satyam NEWS

Leave a Comment