31.2 C
Hyderabad
February 14, 2025 19: 26 PM
Slider చిత్తూరు

గంటలో తిరుమల శ్రీవారి దర్శనం

#brnaidu

తిరుమల శ్రీవారి దర్శనం గంటలో పూర్తయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానాల బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడు చెప్పారు.  AI టెక్నాలజీని ప్రయోగాత్మకంగా వారం రోజులు పరిశీలించి దర్శనం కల్పిస్తామన్నారు. ఇందుకోసం భక్తుల ఆధార్, ఫొటో తీసుకుని దర్శనం సమయం సూచించే టోకెన్ ఇస్తారు. ఆ సమయానికి వచ్చే భక్తులను దర్శనం కోసం నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోకి పంపుతారు. సక్సెస్ అయితే 45 కౌంటర్లలో టోకెన్లు ఇవ్వనున్నారు.

Related posts

ముత్తూట్ ఫైనాన్స్ లో నిరవధిక సమ్మె ప్రారంభం

Satyam NEWS

స్కూళ్లకు సెలవు

mamatha

సీపీఎస్ ను ర‌ద్దు చేయ‌డం కోసం కృషి చేస్తా

Satyam NEWS

Leave a Comment