39.2 C
Hyderabad
March 28, 2024 16: 04 PM
Slider చిత్తూరు

పంట చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట

#LoveBirds

ప్రేమను పెద్దలు నిరాకరించడంతో వ్యవసాయ నీటి కుంటలోపడి మృతి చెందారు ఓ ప్రేమ జంట.

చిత్తూరు జిల్లా కుప్పం కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో కోలార్ జిల్లా బంగారుపేట మండలం, ముగిలబెలి గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది.

మాదమంగల గ్రామానికి చెందిన సురేష్, కరహళ్లి గ్రామానికి చెందిన రూపా గత కొంతకాలంగా ప్రేమిచుకుంటున్నారు.

దళిత కుటుంబానికి చెందిన సురేష్ (28) బీసీ కులానికి చెందిన కనుక రూప (26) ప్రేమించుకోవడం పెద్దలకు ఇష్టం లేదు.

దాంతో వారి ప్రేమను కనుక రూప పెద్దలు నిరాకరించారు. వీరే కాకుండా సురేష్ కుటుంబ పెద్దలు కూడా నిరాకరించడంతో వారిద్దరూ వ్యవసాయ నీటి కుంటలో పడి మృతి చెందారు.

పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే.. ప్రజలను హెచ్చరించిన కమిషనర్

Satyam NEWS

తాండూరు శ్రీ భవాని మాత జాతర ఉత్సవాలు ప్రారంభం

Satyam NEWS

రంగుల హోలీలో ఉత్సాహంగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు

Satyam NEWS

Leave a Comment