31.7 C
Hyderabad
April 25, 2024 00: 49 AM
Slider ఆంధ్రప్రదేశ్

విశాఖ లో చంద్రబాబు దిగ్బంధనంపై హైకోర్టులో వ్యాజ్యం

chandrababu vizag 2

విశాఖలో నిన్న జరిగిన ఘటన పై తెలుగుదేశం పార్టీ నాయకులు హైకోర్టు లో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. భూమి కోల్పోయిన పేదలను పరామర్శించేందుకు విశాఖపట్నం వెళ్లిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడిని విమానాశ్రయం నుంచి పోలీసులు కదలకుండా చేసిన విషయం తెలిసిందే. అక్కడ నుంచి అరెస్టు చేసి ఆయనను హైదరాబాద్ తరలించారు.

ఈ నేపథ్యంలో విశాఖ విమానాశ్రయంలో నిన్న పోలీసులు వ్యవహరించిన తీరును తప్పుబడుతూ తెలుగుదేశం పార్టీ నేతలు పిటిషన్‌ దాఖలు చేశారు. వైసిపి కార్యకర్తలను నిలువరించడంలో పోలీసులు వైఫల్యం చెందారని పిటిషన్‌లో వివరించారు. తెలుగుదేశం పార్టీ దాఖలు చేసిన లంచ్‌ మోషన్ పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది.

Related posts

నిర్దేశిత లక్ష్యాలు సాధించాలి

Murali Krishna

నిర్మల్ ను కరోనా ఫ్రీ జోన్ గా చేద్దాం రండి

Satyam NEWS

తొమ్మిది మంది అధికారులను తొలగించిన నిమ్మగడ్డ

Satyam NEWS

Leave a Comment