టీమిండియా మాజీ కెప్టెన్ ధోని ఇవాళ అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు. సత్యసాయి ట్రస్ట్ సభ్యులు ధోనికి ప్రశాంతి నిలయంలో ఘన స్వాగతం పలికి, అనంతరం సన్మానించారు. కాగా ధోనికి బాబా విశిష్టత, సేవా కార్యక్రమాలను ట్రస్ట్ సభ్యులు వివరించారు. అయితే ధోని పర్సనల్ డాక్టర్ పుట్టపర్తిలో ఉండటంతో వైద్య పరీక్షల నిమిత్తం పుట్టపర్తికి వచ్చినట్లు వెల్లడించారు.
previous post